HomeTelugu Trendingకశ్మీర్‌లో కూలిన భారత ఛాపర్‌

కశ్మీర్‌లో కూలిన భారత ఛాపర్‌

2 26జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఎంఐ 17 ఛాపర్‌ కూలిపోయింది. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఛాపర్‌కు చెందినదిగా భావిస్తున్న వీడియోను పలువురు సామాజికమాధ్యమాల్లో షేరుచేశారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన విమానాలు సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. రాజౌరీ సెక్టార్‌కు సమీపంలో కూడా పాక్‌ యుద్ధవిమానాలు సంచరిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!